Top Ad unit 728 × 90

జంట హత్యలు...

THE BULLET NEWS (PULIVENDULA)-పులివెందులలో ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు. స్థానికంగా నివసిస్తోన్న అశోక్‌ బాబు, ఖాదర్‌ బాషాలను గుర్తుతెలియని దుండగులు బండరాళ్లతో కొట్టి చంపారు. అనంతరం మృతదేహాలను వేర్వేరు ప్రాంతాల్లో పడేశారు. ఖాదర్‌, అశోక్‌లు ఇద్దరూ స్నేహితులు. మద్యంమత్తులో ఈ హత్యలు జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జంట హత్యలు... Reviewed by ADMIN on March 21, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.