Top Ad unit 728 × 90

ఏఎస్ పేట మండలం పెద్దబ్బీపురం‌ గ్రామంలో‌ ఓ వ్యక్తి పై కత్తులతో దాడి..ఎం


ఏఎస్ పేట మండలం పెద్దబ్బీపురం‌ గ్రామంలో‌ సంగయ్య అనే వ్యక్తి పై కత్తులతో దాడి జరిగింది..భూ వివాదంలో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి వస్తుండగా సంగయ్య పై అన్నదమ్ములు మారణాయుదాలతో దాడి చేశారు . సంగయ్యకి 5 చోట్ల కత్తి పోట్లు పడడంతో పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.


ఏఎస్ పేట మండలం పెద్దబ్బీపురం‌ గ్రామంలో‌ ఓ వ్యక్తి పై కత్తులతో దాడి..ఎం Reviewed by ADMIN on November 17, 2019 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.