ఏఎస్ పేట మండలం పెద్దబ్బీపురం గ్రామంలో ఓ వ్యక్తి పై కత్తులతో దాడి..ఎం
ఏఎస్ పేట మండలం పెద్దబ్బీపురం గ్రామంలో సంగయ్య అనే వ్యక్తి పై కత్తులతో దాడి జరిగింది..భూ వివాదంలో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి వస్తుండగా సంగయ్య పై అన్నదమ్ములు మారణాయుదాలతో దాడి చేశారు . సంగయ్యకి 5 చోట్ల కత్తి పోట్లు పడడంతో పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఏఎస్ పేట మండలం పెద్దబ్బీపురం గ్రామంలో ఓ వ్యక్తి పై కత్తులతో దాడి..ఎం
Reviewed by ADMIN
on
November 17, 2019
Rating:
No comments: