అశేషంగా తరలివస్తున్న భక్త జనంతో కిక్కిరిసిపోతుంది.. ఆధ్యాత్మిక శోభతో అలరారుతుంది..
THE BULLET NEWS (VIJAWADA)-కార్తీక పౌర్ణమి మాసాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా శైవక్షేత్రాలు
శివనామస్మరణతో హోరెత్తుతున్నాయి.. ఈ మాసంలో ఒక్కరోజు అయినా శివునికి పూజలు నిర్వహించి దీపారాధన చేస్తే పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం..
విజయవాడలో నిర్వహించే కోటి దిపోత్సం కార్తీకవెలుగు దివ్వెలతో కళా కాంతులీనుతోంది..
శివనామస్మరణతో హోరెత్తుతున్నాయి.. ఈ మాసంలో ఒక్కరోజు అయినా శివునికి పూజలు నిర్వహించి దీపారాధన చేస్తే పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం..
విజయవాడలో నిర్వహించే కోటి దిపోత్సం కార్తీకవెలుగు దివ్వెలతో కళా కాంతులీనుతోంది..
అశేషంగా తరలివస్తున్న భక్త జనంతో కిక్కిరిసిపోతుంది.. ఆధ్యాత్మిక శోభతో అలరారుతుంది..
Reviewed by ADMIN
on
November 07, 2017
Rating:
No comments: