ఆనం సోదరులను పరామర్శించిన మంత్రి సోమిరెడ్డి
THE BULLET NEWS (NELLORE)-రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆనం సోదరులను పరామర్శించారు.. ఆనం సోదరులు తల్లి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.. ఇవాళ నెల్లూరు కాపువీధి లోని ఆనం నివాసంలో ఆనం సోదరులను పరామర్శించారు.. వెంకటరమణమ్మ చిత్ర పటానికి శ్రద్ధాంజలి ఘటించారు.. వారి ఆత్మ శాంతి చేకూరాలని ,తన ప్రఘాడ సంతాపాన్ని తెలిపారు.. కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ,వేంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తదితరులు ఉన్నారు...
ఆనం సోదరులను పరామర్శించిన మంత్రి సోమిరెడ్డి
Reviewed by ADMIN
on
November 18, 2017
Rating:
No comments: