సమస్యలు తెలుసుకుంటూ.. పరిష్కారం చూపుతూ...
The bullet news (Sarvepalli)- ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గ్రామాల్లో విసృతంగా పర్యటిస్తున్నారు.. క్షేత్రస్థాయిలో కేడర్ ను సమన్యయ పరుచుకుంటూ ప్రతి గడపా తొక్కుతున్నారు.. సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటికి పరిష్కార మార్గాలను చూపుతున్నారు.. ఇవాళ తోటపల్లి గూడూరు మండలంలోని చిన్న చెరుకూరు పంచాయతీలో ఆయన పర్యటించారు.. తొలుతా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు.. ఈ కార్యక్రమంలో స్థానిన నేతలు భారీగా పాల్గోన్నారు..
సమస్యలు తెలుసుకుంటూ.. పరిష్కారం చూపుతూ...
Reviewed by ADMIN
on
November 13, 2017
Rating:
No comments: