విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం
The bullet news(bullet)- శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం బుల్లెట్ కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న కృష్ణమరాజు అనే ప్రయాణికుడి వద్ద అధికారులు బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు. అతడిని తనిఖీ చేసిన సమయంలో బుల్లెట్ గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం
Reviewed by ADMIN
on
March 22, 2018
Rating:
No comments: