Top Ad unit 728 × 90

విమానాశ్రయంలో బుల్లెట్‌ కలకలం

The bullet news(bullet)- శంషాబాద్‌ విమానాశ్రయంలో గురువారం బుల్లెట్‌ కలకలం రేపింది. హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్తున్న కృష్ణమరాజు అనే ప్రయాణికుడి వద్ద అధికారులు బుల్లెట్‌ స్వాధీనం చేసుకున్నారు. అతడిని తనిఖీ చేసిన సమయంలో  బుల్లెట్‌ గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై శంషాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 
విమానాశ్రయంలో బుల్లెట్‌ కలకలం Reviewed by ADMIN on March 22, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.