శిలువ మోసిన మంత్రి నారాయణ
The bullet news (Nellore)_ శాంతి, క్షమ, సోదర భావాలను ఏసుక్రీస్తు తన బోధనల ద్వారా ప్రపంచానికి సందేశాన్నిచ్చారని ఏపీ పట్టణ పురపాలకశాఖామంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు కపాడిపాలెంలోని నిర్వహించిన గుడ్ ప్రైడ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.. శిలువ మోశారు.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నేడు దేశ వ్యాప్తంగా చర్చిస్తున్న కార్పోరేట్ సోషల్ రెస్సాన్సిబులిటి గురించి రెండు సంవత్సరాల క్రితమే క్రీస్తు బోధించారన్నారు.. సంపాదించిన ప్రతి రూపాయలో ఒక పైసా పేదలకు వినియోగించాలని ఆయన కోరారు.. ఈ సందర్బంగా క్రైస్తవ సోదరులందిరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు..
శిలువ మోసిన మంత్రి నారాయణ
Reviewed by ADMIN
on
March 30, 2018
Rating:
No comments: