మంత్రి జవహర్ ను సన్మానించిన ఏపీ మాదిగలు.
THE BULLET NEWS (AMARAVATHI)-రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి కె.ఎస్. జవహర్ ని సన్మానించిన ఎపి మాదిగ సంక్షేమ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దిపోగు కోటేశ్వరరావు ,రాష్ట్ర ఉపాద్ధ్యక్షులు కుప్పా రావు, రాష్ట్ర కార్యదర్శి గుండాల నసరయ్య.చర్మకారులకి బడ్జెట్లో కేటాయింపు కు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన నాయకులు.బడ్జెట్ లో కేటాయించిన నిధులను అందేటట్లు చేయాలని వినతి.
మంత్రి జవహర్ ను సన్మానించిన ఏపీ మాదిగలు.
Reviewed by ADMIN
on
March 15, 2018
Rating:
No comments: