రైలు పట్టాలపై ప్రభుత్వ టీచర్
The bullet news ( Nellore)_ యాంకర్ : రైలు పట్టాలపై ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.. ఈ ఘటన నెల్లూరులోని వేదాయపాళెం రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై చోటు చేసుకుంది.. మృతుడు వెంకటగిరి చెందిన మధుసూదన్ బాబు గా పోలీసులు గుర్తించారు.. మధుసూదన్ ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు.. కొన్ని నెలల క్రితమే అతని భార్య మృతి చెందింది.. ప్రస్తుతం అతను కపాడిపాలెంలోని తన కొడుకుల దగ్గర ఉంటున్నాడు..ఏమైందో ఏమో ఇవాళ రైలు పట్టాల మధ్య విగత జీవుడిలా కనిపోయించాడు.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
రైలు పట్టాలపై ప్రభుత్వ టీచర్
Reviewed by ADMIN
on
April 19, 2018
Rating:
No comments: