కన్నులపండుగా రంగనాధుని అభిషేకం..
The bullet news (Nellore)- నెల్లూరులోని పవి్త్ర పెన్నానదీ తీరాన వెలసి ఉత్తర వైకుంఠంగా ప్రసిద్ది చెందిన తల్పగిరి రంగనాధుని అభిషేకమహోత్సవరం అంగరంగవైభవంగా జరిగింది.. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి 108 కలశాలతో అభిషేకం నిర్వహించారు. 1001 అవతారోత్సవాల్లో చివరి రోజైన ఇవాళ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశేష పూజలు నిర్వహించారు..
కన్నులపండుగా రంగనాధుని అభిషేకం..
Reviewed by ADMIN
on
April 21, 2018
Rating:
No comments: