Top Ad unit 728 × 90

వరికుంటపాడు మండలం కాకొల్లువారిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం...


వరికుంటపాడు మండలం కాకొల్లువారిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది..అదుపుతప్పి బోల్తా పడింది ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. పెను ప్రమాదం తప్పింది ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రగాయాలు అవగా వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుండి అనంతపురం వెళ్తుండగా జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది .


వరికుంటపాడు మండలం కాకొల్లువారిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం... Reviewed by ADMIN on December 14, 2019 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.