తీరికలేని రివ్యూలతో ఒత్తిడి పెరుగుతోంది...
THE BULLET NEWS (NELLORE)-క్షణం తీరిక లేకుండా నిర్వహించే రివ్యూ లు, వీడియో కాన్ఫిరెన్స్ లు వల్ల ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఏ.పీ.ఆర్.ఎస్.ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.. నెల్లూరులోని గోల్డన్ జూబ్లీ భవన్ లో రెవెన్యూ ఉద్యోగులతో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. అయన మాట్లాడుతూ పని భారం వల్ల ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారన్నారు.. 1100 ద్వారా అధిక ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్త ఆలోచన చెయ్యాలన్నారు.. టెక్నాలజీని వాడి ఉద్యోగులకు పని భారాన్ని తగ్గించాలన్నారు.
తీరికలేని రివ్యూలతో ఒత్తిడి పెరుగుతోంది...
Reviewed by ADMIN
on
November 23, 2017
Rating:
No comments: