మనుబోలు ఘటనలో రైతు కుటుంబానికి అండగా ఎమ్మెల్యే కాకాణి
THE BULLET NEWS (MANUBOLU)-
మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ వీరంగం సృష్టించాడు. మేతకు వెళ్తున్న గొర్రెల మందపై లారీ దూసుకెళ్లడంతో దాదాపు 6 లక్షలు విలువ చేస 60 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మనుబోలు మండలం వీరంపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో చోటు చేసుకుంది.. వివరాలోకెళ్తే వీరంపల్లికి చెందిన రైతు ప్రభాకర్ కు 60 గొర్రెలున్నాయి.. జీవనోపాధి కోసం వాటిని మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.. ఎప్పటిలాగే నిన్న కూడా మేత కోసం వాటిని తీసుకెళ్తున్న క్రమంలో అటుగా వస్తున్న లారీ ఆ గొర్రెల మందపైకి దూసుకెళ్లింది.. ఈ ఘటనలో 60 అక్కడిక్కడే మృత్యువాత పడ్డాయి.. కళ్లముందే గొర్రెలు అన్ని మృత్యువాత పడటంతో రైతు ప్రభాకర్ కన్నీరు మున్నీరుగా విలపించాడు.. డ్రైవర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు..
స్పందించిన కాకాణి..
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి కాసేపటి క్రితం రైతును, అతని కుటుంబ సభ్యులను ఓదార్చాడు.. అండగా ఉంటానని, ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు..
మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ వీరంగం సృష్టించాడు. మేతకు వెళ్తున్న గొర్రెల మందపై లారీ దూసుకెళ్లడంతో దాదాపు 6 లక్షలు విలువ చేస 60 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మనుబోలు మండలం వీరంపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో చోటు చేసుకుంది.. వివరాలోకెళ్తే వీరంపల్లికి చెందిన రైతు ప్రభాకర్ కు 60 గొర్రెలున్నాయి.. జీవనోపాధి కోసం వాటిని మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.. ఎప్పటిలాగే నిన్న కూడా మేత కోసం వాటిని తీసుకెళ్తున్న క్రమంలో అటుగా వస్తున్న లారీ ఆ గొర్రెల మందపైకి దూసుకెళ్లింది.. ఈ ఘటనలో 60 అక్కడిక్కడే మృత్యువాత పడ్డాయి.. కళ్లముందే గొర్రెలు అన్ని మృత్యువాత పడటంతో రైతు ప్రభాకర్ కన్నీరు మున్నీరుగా విలపించాడు.. డ్రైవర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు..
స్పందించిన కాకాణి..
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి కాసేపటి క్రితం రైతును, అతని కుటుంబ సభ్యులను ఓదార్చాడు.. అండగా ఉంటానని, ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు..
మనుబోలు ఘటనలో రైతు కుటుంబానికి అండగా ఎమ్మెల్యే కాకాణి
Reviewed by ADMIN
on
October 01, 2017
Rating:
No comments: