Top Ad unit 728 × 90

నెల్లూరు ప్రభుత్వాసుపత్రి నర్స్ మమత ఆత్మహత్య

The bullet news ( Nellore ) _ నెల్లూరు ప్రభుత్వాసుపత్రి లో పని చేసే మమతా అనే నర్స్ తన రూమ్ లో ఆత్మహత్య చేసుకుంది.. గుంటూరు జిల్లా కు చెందిన మమతా ఏడాదిగా హాస్పటల్లో లో పని చెస్తుంది.. నిన్న రాత్రి రూమ్ లో స్నేహితులతో ఉన్న ఆమె తెల్లవారుజామున అచేతనంగా పడి ఉండటం తో ఆమెను హాస్పటల్ కి తీసుకొచ్చారు.. మమత పక్కనే సిరంజి ఉండటంతో పాయిజన్ ఎక్కించుకుని ఆత్మహత్య చేసుకున్నదని హాస్పటల్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.. పోస్టుమార్టం అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.. మరో పక్క తన కూతురు చనిపోతే హాస్పటల్ యాజమాన్యం తమకు సమాచారం ఇవ్వలేదని మృతురాలి తల్లి ఆరోపిస్తున్నారు..
నెల్లూరు ప్రభుత్వాసుపత్రి నర్స్ మమత ఆత్మహత్య Reviewed by ADMIN on February 27, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.