123వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
THE BULLET NEWS (GUNTUR)-తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. 123వ రోజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర గురువారం ఉదయం గుంటూరు జిల్లా గుడిపూడి శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడ నుంచి పెదమక్కెన, పెదకూరపాడు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. అనంతరం పెదకూరపాడులో జరగబోయే బహిరంగసభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు.
123వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
Reviewed by ADMIN
on
March 29, 2018
Rating:
No comments: