వెటర్నటి విద్యార్థులు పై ప్రభుత్వం నిర్లక్ష్యం..
THE BULLET NEWS (GANAVARAM) -కృష్ణాజిల్లా గన్నవరంలో గత 25 రోజులుగా వెటర్నటి విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదు. ప్రభుత్వం వెంటనే తన సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.. మంత్రులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా వారు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికైనా ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని, తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు
వెటర్నటి విద్యార్థులు పై ప్రభుత్వం నిర్లక్ష్యం..
Reviewed by ADMIN
on
March 26, 2018
Rating:
No comments: