రామదాసుకండ్రిక భూ కుంభకోణంపై విచారణ జరపండి- ఎమ్మెల్యే కాకాణి
The bullet news (Nellore)_ వెంకటాచలం మండలం రామదాసు కండ్రిక భూకుంభకోణాన్ని విచారణ జరిపించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి డిమాండ్ చేశారు.. ఇవాళ రామదాసు కండ్రిక రైతులతో కలిసి ఆయన గ్రీవెన్స్ కు వచ్చారు.. మూడు కోట్ల విలువైన భూమి పరిహారం నొక్కేసేందుకు మంత్రి సోమిరెడ్డి యత్నిస్తున్నారని ఆరోపించారు.. రైతుల పేరిట నష్టపరిహారాన్ని బొక్కేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. దీనిపై విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని జేసీని ఆయన కోరారు.
రామదాసుకండ్రిక భూ కుంభకోణంపై విచారణ జరపండి- ఎమ్మెల్యే కాకాణి
Reviewed by ADMIN
on
April 02, 2018
Rating:
No comments: