ఏపి సీఎం చంద్రబాబు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో భేటీ.
THE BULLET NEWS (NEW DELHI)-ఏపి సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఏపీ భవన్కు వచ్చిన కేజ్రీవాల్, చంద్రబాబుతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. అనంతరం ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు దిశగా చంద్రబాబు కేజ్రీవాల్తో చర్చించారు.
భేటీ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడాలని కేజ్రీవాల్ను టీడీపీ నేతలు కోరారు. కానీ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. అయితే కేజ్రీవాల్ తమకే మద్దుతు ఇచ్చారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మీడియాతో చెప్పారు.
భేటీ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడాలని కేజ్రీవాల్ను టీడీపీ నేతలు కోరారు. కానీ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. అయితే కేజ్రీవాల్ తమకే మద్దుతు ఇచ్చారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మీడియాతో చెప్పారు.
ఏపి సీఎం చంద్రబాబు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో భేటీ.
Reviewed by ADMIN
on
April 04, 2018
Rating:
No comments: