Top Ad unit 728 × 90

రాపూరు మండలం సిద్దవారం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం....


నెల్లూరు జిల్లా రాపూరు మండలం సిద్దవారం గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం పై వెళుతున్న ముగ్గురుని గుర్తు తెలియని కారు ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ముగ్గురిలో చెంచుబాబు, సురేష్, లకు స్వల్ప గాయాలు అయ్యాయి ,వేమయ్య అనే వ్యక్తి కి తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరు కు తరలించారు.


రాపూరు మండలం సిద్దవారం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం.... Reviewed by ADMIN on September 19, 2019 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.