నెల్లూరుజిల్లా మనుబోలు జాతీయ రహదారిపై మరో రోడ్డు ప్రమాదం
The bullet news (Nellore)_ నెల్లూరుజిల్లా మనుబోలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.. వివాహం చేసుకుని మొక్కు తీర్చుకునేందుకు తిరుమల వెళ్తున్న పెళ్లిబృందం కారు లోయలో పడింది.. ఈ ప్రమాదంలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు స్వల్పగాయాలవ్వగా మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది.. వీరందరూ ప్రస్తుతం నెల్లూరులోని ఓ ప్రయివేట్ వైద్యశాలలో చేర్చారు.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది..
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం రామచంద్రాపురానికి చెందిన పర్చూరు ఈశ్వరమ్మ, పర్చూరు పేరయ్య, పర్చూరు కోటేశ్వరమ్మ, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుతో కలిసి తిరుమలకు బయల్దేరారు. మనుబోలు మండల పరిధిలోని బద్దవోలు క్రాస్ రోడ్ సమీపంలో కి రాగానే కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది.. దీంతో గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే నెల్లూరుకు తరలించారు..
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం రామచంద్రాపురానికి చెందిన పర్చూరు ఈశ్వరమ్మ, పర్చూరు పేరయ్య, పర్చూరు కోటేశ్వరమ్మ, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుతో కలిసి తిరుమలకు బయల్దేరారు. మనుబోలు మండల పరిధిలోని బద్దవోలు క్రాస్ రోడ్ సమీపంలో కి రాగానే కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది.. దీంతో గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే నెల్లూరుకు తరలించారు..
నెల్లూరుజిల్లా మనుబోలు జాతీయ రహదారిపై మరో రోడ్డు ప్రమాదం
Reviewed by ADMIN
on
September 23, 2017
Rating:
No comments: