మనుబోలు మండలం కాగితాలపూరులో ఘనంగా ముగిసిన మొహరం
The bullet news (Manubolu)_ మనుబోలు మండలం కాగితాలపూరులో గత వారం రోజులుగా జరుగుతున్న మొహరం వేడుకులు ఇవాల్టీతో ముగిశాయి.. మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ ప్రాణ త్యాగాన్ని స్మరిస్తూ నిర్వహించే పండుగ ఇది. 40 రోజుల సంతాప దినాల అనంతరం చివరి రోజైన మొహరం రోజున పీర్లోత్సవం నిర్వహిస్తారు.. హిందువు, ముస్లీములు ఐక్యంగా ఈ పండుగను జరుపుకున్నారు.. కాగితాలపూరులో ముస్లీం సోదరులు బ్లేడుతో శరీంపై కోరుసుంటూ రక్తం చిందిస్తూ పండుగను జరుపుకుంటారు..
మనుబోలు మండలం కాగితాలపూరులో ఘనంగా ముగిసిన మొహరం
Reviewed by ADMIN
on
October 01, 2017
Rating:
No comments: