ఆటో, కారు ఢీ.. ఇద్దరు మృతి
THE BULLET NEWS (NALGONDA)-నకిరేకల్ మండలం చందంపల్లి స్టేజి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి రావులపాలెం వెళ్తున్న కారు ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆటో పూర్తిగా దగ్ధమైంది.
ఆటో, కారు ఢీ.. ఇద్దరు మృతి
Reviewed by ADMIN
on
March 25, 2018
Rating:
No comments: