Top Ad unit 728 × 90

ఆటో, కారు ఢీ.. ఇద్దరు మృతి

THE BULLET NEWS (NALGONDA)-నకిరేకల్‌ మండలం చందంపల్లి స్టేజి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుండి రావులపాలెం వెళ్తున్న కారు ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా  మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆటో పూర్తిగా దగ్ధమైంది.
ఆటో, కారు ఢీ.. ఇద్దరు మృతి Reviewed by ADMIN on March 25, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.