ఎమ్మెల్యే చొరవతోనే రామదాసు కండ్రిక భూ కుంభకోణం వెలుగులోకి - జడ్పీటీసీ వెంకట శేషయ్య..
The bullet news (Nellore)- సర్వేపల్లిలో ప్రతిపక్ష, అధికార పార్టీ నేతల మద్య మాటల యుద్దం కొనసాగుతోంది.. ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డే లక్ష్యంగా నిన్న సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తే.. మంత్రి
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డే టార్గెట్ గా వైసీపీ నాయకులు మాటల యుద్దం కొనసాగించారు. వెంకటాచలం, టీపీ గూడూరు జడ్పీటీసీలు వెంకట శేషయ్య, చిరంజీవులు గౌడ్ మంత్రి సోమరెడ్డి ముమ్మాటికి అవినీతిపరుడేనంటూ విమర్శలు చేశారు. సోమిరెడ్డి మిల్లర్ల వద్ద నుంచి ముడుపులు తీసుకున్నారని స్వంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారని జడ్పీటీసీ వెంకట శేషయ్య ఆరోపించారు.
రైతుల శ్రేయస్సు కోసం ఎవరు పరితపిస్తున్నారో.. రైతులను అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నదెవ్వరో ప్రజలు గమనిస్తున్నారన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ రైతులు మంత్రి సోమిరెడ్డిపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉందన్నారు. రామదాసు కండ్రిగ భూ కుంభకోణంలో పాత్రదారులెవ్వరో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.. ఎమ్మెల్యే కాకాణి చొరవతోనే భూకుంభకోణం వెలుగులోకి వచ్చిందన్నారు..
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డే టార్గెట్ గా వైసీపీ నాయకులు మాటల యుద్దం కొనసాగించారు. వెంకటాచలం, టీపీ గూడూరు జడ్పీటీసీలు వెంకట శేషయ్య, చిరంజీవులు గౌడ్ మంత్రి సోమరెడ్డి ముమ్మాటికి అవినీతిపరుడేనంటూ విమర్శలు చేశారు. సోమిరెడ్డి మిల్లర్ల వద్ద నుంచి ముడుపులు తీసుకున్నారని స్వంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారని జడ్పీటీసీ వెంకట శేషయ్య ఆరోపించారు.
రైతుల శ్రేయస్సు కోసం ఎవరు పరితపిస్తున్నారో.. రైతులను అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నదెవ్వరో ప్రజలు గమనిస్తున్నారన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ రైతులు మంత్రి సోమిరెడ్డిపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉందన్నారు. రామదాసు కండ్రిగ భూ కుంభకోణంలో పాత్రదారులెవ్వరో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.. ఎమ్మెల్యే కాకాణి చొరవతోనే భూకుంభకోణం వెలుగులోకి వచ్చిందన్నారు..
ఎమ్మెల్యే చొరవతోనే రామదాసు కండ్రిక భూ కుంభకోణం వెలుగులోకి - జడ్పీటీసీ వెంకట శేషయ్య..
Reviewed by ADMIN
on
March 24, 2018
Rating:
No comments: