కర్నూలు పట్టణంలో ఉద్రిక్త...
THJE BULLET NEWS (KURNOOL)-ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు మంగళవారం దహనం చేశారు. దీంతో కర్నూలు పట్టణంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడుతున్నారంటూ మోదీ, జగన్, పవన్ ఫ్లెక్సీలను దహనం చేశారు. ఈ సందర్బంగాపలువురు టీడీపీ కార్యకర్తలు మాట్లాడుతూ... ముగ్గురూ ఏకమై ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. వీరికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.
కర్నూలు పట్టణంలో ఉద్రిక్త...
Reviewed by ADMIN
on
March 27, 2018
Rating:
No comments: