చంద్రబాబు ఓ గజదొంగ - రోజా.
THE BULLET NEWS -వందల హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా ఏపీ ప్రజలను మోసం చేస్తున్న సీఎం చంద్రబాబు ఓ గజదొంగ. గతంలో ప్యాకేజీల జపం చేసి నాలుగేళ్లు వృథాచేసిన చంద్రబాబు అనూహ్యంగా హోదా కోసం పోరాడుతున్నట్లు ప్రకటించినా ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం మొదటినుంచీ పోరాడుతున్న వ్యక్తి వైఎస్ జగన్. కానీ సీఎం సీట్లో కూర్చున్న చంద్రబాబు మాత్రం కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ప్రజలను చంద్రబాబు మోసం చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలపైగానీ, ప్రత్యేక హోదాపై గానీ చంద్రబాబుకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎంపీలతో రాజీనామా చేయించాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు, పార్టీ శ్రేణులు చేపట్టబోయే దీక్షలకు ప్రజలంతా సంఘీభావం తెలపాలి.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం మొదటినుంచీ పోరాడుతున్న వ్యక్తి వైఎస్ జగన్. కానీ సీఎం సీట్లో కూర్చున్న చంద్రబాబు మాత్రం కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ప్రజలను చంద్రబాబు మోసం చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలపైగానీ, ప్రత్యేక హోదాపై గానీ చంద్రబాబుకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎంపీలతో రాజీనామా చేయించాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు, పార్టీ శ్రేణులు చేపట్టబోయే దీక్షలకు ప్రజలంతా సంఘీభావం తెలపాలి.
చంద్రబాబు ఓ గజదొంగ - రోజా.
Reviewed by ADMIN
on
April 01, 2018
Rating:
No comments: