వెంకటాచలం నుంచి ధర్నాకు కదిలిన వైసీపీ నేతలు..
The bullet news (Nellore)_ ప్రత్యేకహోదా కోరుతూ వైసీపీ చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం నుంచి వైసీపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.. మండల జడ్పీటీసీ వెంకట శేషయ్య, వైసీపీవిద్యార్ది విభాగం నాయకులు పెంచల నాయుడు ఆధ్వర్యంలో ప్రజలు, విద్యార్దులు భారీగా హాజయ్యారు.. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కనుపూరు కోదండరామిరెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యులు అక్బర్ బాష, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి నరసయ్య, మండల కోఆప్షన్ సభ్యులు హుస్సేన్ పాల్గొన్నారు..
వెంకటాచలం నుంచి ధర్నాకు కదిలిన వైసీపీ నేతలు..
Reviewed by ADMIN
on
March 01, 2018
Rating:
No comments: